దేశంలో వేగంగా విస్తరిస్తున్నకరోనా ... మే నెలాఖరుకు 2 లక్షల మంది బాధితులు ?
ఇండియాలో లాక్ డౌన్ ౩.o కొనసాగుతున్నప్పటికీ భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది . భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి చాప నీరులా విస్తరిస్తుంది. కరోనా వైరస్ విషయంలో లాక్ డౌన్ విధించి కట్టడి చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా తయారైంది. మే నెలాఖరుకి మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు పెరిగే ప్రమాదం కనిపిస్తుంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు .
ముంబై సెంట్రల్ జైలులో ఖైదీలు, సిబ్బందితో సహా 103 మందికి కరోనా పాజిటివ్
వేగంగా విస్తరిస్తున్న కరోనా .. ఇప్పటి వరకు 67,259కేసులతో భారత్
భారతదేశంలో
లాక్
డౌన్
అమలు
చేస్తున్నా
దేశంలో
కరోనా
కేసుల
సంఖ్య
తగ్గడం
లేదు.
రోజురోజుకి
కేసుల
సంఖ్య
పెరుగుతూనే
ఉంది.
ఇక
దేశంలో
ఊహించని
విధంగా
పెరుగుతున్న
కేసులు
చూస్తే
గడిచిన
24గంటల్లో
దేశంలోనే
అత్యధికంగా
4,213కరోనా
కేసులు
నమోదయ్యాయని,మొత్తంగా
ఇప్పటివరకు
67,259కేసులు
నమోదైనట్లు
నేడు
కేంద్రఆరోగ్యశాఖ
ప్రకటించింది.
ఆదివారం
ఒక్కరోజే
97మంది
చనిపోయారని,
ఇక
సోమవారం
నాటికి
మొత్తంగా2,212
కరోనా
మరణాలు
నమోదైనట్లు
తెలిపింది.
గడిచిన 48 గంటల్లో 13శాతం పెరిగిన కరోనా కేసుల సంఖ్య
గడిచిన 48 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 13శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్ డౌన్ సడలింపులు చేసి ప్రభుత్వం నిదానంగా జన జీవనం కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక తాజాగా గడిచిన రెండు రోజుల్లో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ముంబై,అహ్మదాబాద్,చెన్నై,థానే,ఇండోర్ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు తెలుస్తుంది . గడిచిన 48గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 39శాతం ఈ ఐదు జిల్లాల్లోనే నమోదైనట్లు తెలుస్తుంది . లాక్ డౌన్ సడలింపులతో దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి.
మే నెలాఖరుకు 2 లక్షల కేసులు ?
ఇక
ప్రస్తుత
పరిస్థితి
చూస్తే
22,171
కరోనా
కేసులతో
దేశంలో
మహారాష్ట్ర
నెం.1స్థానంలో
నిలవగా,
గుజరాత్లో
8,194,
తమిళనాడు
7,204
,
ఢిల్లీ
6,923
కేసులతో
ముందు
వరుసలో
ఉన్నాయి
.
అయితే,ప్రస్తుతం
నమోదవుతున్న
కేసుల
సంఖ్యను
బట్టి
చూస్తే
మరో
7రోజుల్లో
దేశంలో
కేసుల
సంఖ్య
లక్షకు
చేరుకుంటుందని
నిపుణులు
అంచనా
వేస్తున్నారు.
ఇక
మే
నెలాఖరులోగా
కేసుల
పెరుగుదల
2
లక్షలకు
చేరుతుందని
ఒక
అంచనా
వేస్తున్నారు.
ఇది
భారతదేశపు
ఆరోగ్య
వ్యవస్థపై
తీవ్ర
భారం
వెయ్యనుందని
తెలిపారు.
రికవరీ
రేటు
మెరుగుపడుతుందని,కోలుకుంటున్నవారి
సంఖ్య
పెరుగుతున్నట్లు
తెలిపింది.
ఇక
కోలుకుంటున్న
వారి
శాతం
31.4శాతంగా
ఉన్నట్లు
కేంద్రఆరోగ్యశాఖ
తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా,
41,97,174
మందికి
వ్యాధి
సోకింది.
మరియు
ఈ
వ్యాధి
నుండి
మరణించిన
వారి
సంఖ్య
ఇప్పుడు
2,
84,096
గా
ఉంది.