వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య, మూడు రోజుల్లో పరీక్షలు, ఇంతలో ఇలా !

జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

మైసూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది. మైసూరులోని శ్రీరాంపుర సమీపంలోని బెమల్ లేఔట్ లో నివాసం ఉంటున్న సంయమి గౌడ (21) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

మైసూరు నగరంలో ప్రసిద్ది చెందిన జీఎస్ఎస్ఎస్ కాలేజ్ లో సంయమి గౌడ ఇంజనీరింగ్ మూడో సెమిస్టర్ చదువుతోంది. సంయమి గౌడ రెండు మూడు రోజుల్లో మూడవ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యింది.

 A 21 old engineering student from GSSS college Mysuru committed suicide in her residence

అయితే సోమవారం ఉదయం ఇంటిలో సంయమిగౌడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న కువెంపునగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సంయమి గౌడ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు విచారణలో ఉందని కువెంపునగర పోలీసులు తెలిపారు.

English summary
A 21 old engineering student from GSSS college Mysuru committed suicide in her residence in Bemal layout, Shriramapur, Mysuru, today (July 3rd). The reason is yet to be known.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X