వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు 25 మంది మ‌ృతి....

|
Google Oneindia TeluguNews

హిమచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిల్ స్టేషన్‌లో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది మృత్యువాత పడ్డట్టు సమాచారం.కాగా వారిలో 15 మృతదేహాలను బయటికి తీసినట్టు పోలీసులు తెలిపారు. కాగా సంఘనటలో మరో 25 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తోంది.

25 Dead, As Bus Falls In Gorge In Himachal Pradesh

ప్రమాదం జరిగిన అనంతరం సమాచారాం అందుకున్న రెస్క్యూ టీం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు జిల్లా ఎస్పి షాలిని అగ్నిహోత్రీ తెలిపారు.

English summary
At least 25 people have been killed and 35 injured after a bus fell into a gorge in Himachal Pradesh's Kullu district, news agency PTI reported on Thursday quoting officials.The incident took place near the Banjar area of Kullu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X