వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ స్కాంలో తీర్పు ఎఫెక్ట్: జోరందుకున్న సన్ టీవీ షేర్లు

|
Google Oneindia TeluguNews

చెన్నై: 2జీ కోర్టు తీర్పు నేపథ్యంలో సన్ టీవీ షేర్లు జోరందుకున్నాయి. ఇప్పటికే 5 శాతానికి పైగాపెరిగాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

ఆసక్తికరం: లాయర్‌నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!ఆసక్తికరం: లాయర్‌నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!

వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

2G scam verdict: DB Realty, Sun TV Network, Unitech stocks trade higher after CBI court acquits all accused in Rs 1.76 lakh crore scam

ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్ టీవీ తదితర సంస్థల షేర్ల విలువ పెరిగింది. డీబీ రియాలిటీ (19.94%), సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ (5.03% ) యూనిటెక్ (15.82%).

English summary
The stocks of companies linked to the 2G scam rose after a special CBI court acquitted all the key accused in the Rs 1.76 lakh crore scam. DB Realty (19.94%), Sun TV Network Ltd (5.03% ) and Unitech (15.82%) gained in early morning trade on BSE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X