వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

దెబ్బకు దెబ్బ .. పాక్ పై భారత్ మెరుపు దాడి.. 300 మంది ఉగ్రవాదులు మృతి !

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భద్రతా దళాలు ధృవీకరించాల్సి ఉంది.

దెబ్బకు దెబ్బ ..
ఈ నెల 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతిగా మారి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నెలకొరిగారు. దీనికి ప్రతిగా బుధవారం భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. ఉదయం 3.30 గంటలకు పీవోకేలోని బాలాకోట్ వద్ద ఉన్న జైషే మహ్మద్ శిబిరంపై జెట్ విమానాలతో దాడి చేసింది. ఈ దాడిలో మిరేజ్ 2000 యుద్ధ విమానం కూడా ఉంది. దాదాపు వెయ్యి కిలోల బాంబులతో తెగబడింది. దీంతో ఏం జరుగుతుందో తెలిసే లోపే భారత్ మెరుపుదాడి జరగడంతో చేష్టలుడిగి చూడటం పాకిస్థాన్ వంతైంది.

300 terrorist die ?

దాడిపై స్పందించిన పాకిస్థాన్
భారత వాయుసేన చేసిన దాడులపై పాకిస్థాన్ స్పందించింది. ముజఫర్ బాద్ సెక్టార్, బాలాకోట్ సెక్టార్ లో బాంబులు వేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఈ దాడితో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు.

English summary
The Indian Air Force says it launched air strikes on terror camps and launch pads across the Line of Control in Pakistan-occupied Kashmir at 3.30am on Tuesday. Sources in the Indian Air Force said 1,000 kg bombs were dropped on Jaish bases across the LoC by multiple jets, including the IAF’s Mirage 2000. Earlier on Tuesday morning, Pakistan military spokesperson Major General Asif Ghafoor alleged that the IAF violated the Line of Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X