వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: ఎయిమ్స్ 4వ అంతస్తు నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య..

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న కోవిడ్ నోడల్ ఆస్పత్రి ఎయిమ్స్ భవనం నుంచి దూకాడు. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో చనిపోయాడు. అతనిని వెంటనే ఐసీయూకు తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలు కావడంతో అతను చనిపోయాడు.

భజన్‌పురకు చెందిన జర్నలిస్టు.. దైనిక్ భాస్కర్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన గత నెల 24వ తేదీన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.

34-year-old Covid-19 positive journalist kills self..

కానీ గత రెండురోజుల నుంచి అతను డిప్రెషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా తయారైందని.. కొలీగ్స్‌కు మేసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. డిప్రెషన్‌కు లోనై సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జర్నలిస్టు ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
34-year-old journalist who was undergoing treatment for Covid-19 at the All India Institute of Medical Sciences in Delhi killed self by jumping off the fourth floor of the hospital on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X