వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టు గోంతు కోసి హత్య చేసిన దుండగులు..

|
Google Oneindia TeluguNews

ముంబాయిలోని స్థానిక దిన పత్రికలో పనిచేసే అనంద్ నారయన్ అనే 38 యెళ్ల జర్నలిస్టు హత్యకు రైయ్యాడు...గుర్తు తెలియని దుండగులు గోంతుకోసి చంపివేశారు.. అయితే జర్నలిస్టు ముంబాయిలోని అట్నోవ్‌లోని పెంటా లాక్సీలోని ఏడవ తస్తులో ఉంటున్నాడు. రాత్రీ సమయంలో పార్ట్‌మెంట్‌లో అరుపులు, కేకలు వినిపించాయని స్థానికులు చెప్పారు.

దీంతో అరుపులు విన్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేసరికి కొన ఊపిరితో ఉన్నా నారయణ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు..దీంతో హుటాహుటిన నగరంలోని సియోన్ అసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మ‌ృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా మృతి చెందిన నారయణ్ స్థానిక దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. హత్య రాత్రీ రెండు గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు తెలిపారు.

 38-year-old journalist was murdered in Mumbai

నారయణ్ అపార్ట్మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కాగా హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీ అపార్ట్‌మెంట్‌లోని సీసీ కేమారాలను పరీశీలిస్తున్నట్టు తెలిపారు.

English summary
38-year-old man was murdered early Tuesday morning at his home in Mumbai's Antop Hill. The murder took place between 2am and 3am Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X