జర్నలిస్టు గోంతు కోసి హత్య చేసిన దుండగులు..
ముంబాయిలోని స్థానిక దిన పత్రికలో పనిచేసే అనంద్ నారయన్ అనే 38 యెళ్ల జర్నలిస్టు హత్యకు రైయ్యాడు...గుర్తు తెలియని దుండగులు గోంతుకోసి చంపివేశారు.. అయితే జర్నలిస్టు ముంబాయిలోని అట్నోవ్లోని పెంటా లాక్సీలోని ఏడవ తస్తులో ఉంటున్నాడు. రాత్రీ సమయంలో పార్ట్మెంట్లో అరుపులు, కేకలు వినిపించాయని స్థానికులు చెప్పారు.
దీంతో అరుపులు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేసరికి కొన ఊపిరితో ఉన్నా నారయణ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు..దీంతో హుటాహుటిన నగరంలోని సియోన్ అసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా మృతి చెందిన నారయణ్ స్థానిక దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. హత్య రాత్రీ రెండు గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు తెలిపారు.
నారయణ్ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కాగా హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీ అపార్ట్మెంట్లోని సీసీ కేమారాలను పరీశీలిస్తున్నట్టు తెలిపారు.