వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్లే కీచకులు: 15మంది విద్యార్థినులపై లైంగిక దాడి

|
Google Oneindia TeluguNews

కోరాపుట్‌: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే వారి పాలిట కీచకులుగా మారారు. పాఠశాలలో పాఠాలు చెప్పకుండా వారిపై లైంగిక దాడికి పాల్పడిరు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దమన్‌జోడి ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తుండడంతో శిశు సంరక్షణాధికారులు పాఠశాలలో విచారణ చెపట్టారు.

7 Teachers Booked For Sexually Harassing 15 Girl Students in Odisha

దీనిలో భాగంగా విద్యార్థినులను ప్రశ్నించగా వారిలో 15 మంది బాలికలు.. లైబ్రరీల్లో, పాఠశాల మైదానంలో, క్లాస్‌ రూమ్‌ల్లో పలువురు ఉపాధ్యాయులు తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.

ఈ ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులపై దమన్‌జోడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు జిల్లా శిశు సంరక్షణ అధికారి రాజశ్రీ దాస్‌ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Seven teachers of a private school were booked on Saturday for allegedly sexually harassing 15 girl students of classes VIII and IX at Damonjodi in Odisha's Koraput district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X