వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: బాలుడిపై అత్యాచారం, కిరోసిన్ పోసి నిప్పింటించారు

|
Google Oneindia TeluguNews

భీవండి: మహారాష్ట్రలోని భీవండిలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత అతడు అడ్డుకోవడంతో కిరోసిన్ పోసి నిప్పింటించారు. బాలుడు సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

బాలుడ్ని బలవంతంగా ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి, అక్కడే అతనిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకనేందుకు ప్రయత్నించిన బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పింటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు.

7-Year-Old Boy Allegedly Sexually Assaulted, Set on Fire in Maharashtra's Bhiwandi

30శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం బాధిత బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. బాలుడి పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

నిందితులపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A seven-year-old boy was allegedly sexually assaulted and then set on fire for resisting by two men at Padmanagar in Bhiwandi town in Thane district of Maharashtra, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X