వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: విద్యార్థిని చితకబాదిన స్కూల్ సిబ్బంది, తీవ్ర గాయాలతో మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకొంది. ఘజియాబాద్ లో పాఠశాలలో ఏడేళ్ళ బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై భాదిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బాలుడి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను స్కూల్ ప్రిన్సిఫాల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు.

 7-year-old boy brutally beaten up in Ghaziabad school, dies

దేశ వ్యాప్తంగా పలు స్కూళ్లలో ఈ తరహ ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది సెప్టెంబర్ 8వ, తేదిన రేయాన్ స్కూల్లో ప్రద్యుమ్న ఠాకూర్ అనే విద్యార్థి మరణించిన విషయం సంచలనం సృష్టించింది.

స్కూల్ బాత్రూమ్ వద్దే ప్రద్యుమ్నను సీనియర్ విద్యార్థి హత్యచేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.గత ఏడాది ఢిల్లీలోనే మరో స్కూల్ లో పై అంతస్థు నుండి పడి విద్యార్థి మరణించాడు.

English summary
In a shocking case, a seven-year-old boy died on Thursday after being brutally beaten up in Ghaziabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X