వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని మోదీపై 72 ఏళ్ల నిషేధం విధించాలి , అఖిలేష్ యాదవ్
తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్న ప్రధాని మోడి వ్యాఖ్యలపై యూపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోడిపై నిషేధించాలని ఆయన అన్నారు.
ఇటివల ఎన్నికల్లో అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన పలువురిపై ఎన్నికల సంఘం 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధించిందని, అయితే ప్రధాని మోదీని మాత్రం 72 గంటలు కాకుండా 72 ఏళ్లపాటు రాజకీయాల నుండి నిషేధించాలంటూ కొరారు. కాగా ప్రధానివి సిగ్గుమాలిన వ్యాఖ్యలని పేర్కోన్నారు.
Comments
English summary
Attacking Narendra Modi for claiming that 40 TMC MLAs were in touch with him, Samajwadi Party president Akhilesh Yadav Tuesday said the prime minister should be "banned for 72 years" for his "shameful" speech.
Story first published: Tuesday, April 30, 2019, 17:47 [IST]