వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది దుర్మరణం..

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గువాలో ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 9మంది మృతి చెందగా 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో భోజ్ పురి నటి దుర్మరణం:

9 killed in madhyapradesh road accident

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో కారు-బైక్ ఢీకొన్న ఘటనలో భోజ్ పురి నటి మనీషా(45) దుర్మరణం చెందారు. షూటింగ్ నిమిత్తం తన సహ నటుడితో కలిసి కారులో వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు చెప్పారు.

English summary
A bus collided with a dump truck on a major highway in Madhyapradesh, 9 died on spot and 20 are injured
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X