వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: బీహార్‌లో పడవ మునిగి 15 మంది మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్: బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలు విద్యార్ధులతో సహా 15 మందితో వెళ్తోన్న పడవ మునిగిపోయింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్తున్న పడవ పంపిన్ నదిలో ఒక్కసారిగా మునిగిపోయింది.

వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పడవలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెంది ఉండవచ్చిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A boat carrying over 15 people, including schoolchildren, sinks in Punpun river in Aurangabad district of Bihar. Search and rescue operations are underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X