వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి వేళ ప్రేమికుడితో కూతురు మాట్లాడిందని , తండ్రి ఏం చేశాడంటే?

అర్దరాత్రి వేళ ప్రేమికుడితో కూతురు మాట్లాడడాన్ని చూసి ఆగ్రహాంతో ఊగిపోయాడు తండ్రి.గొడ్డలితో కూతురిని ప్రియుడిని నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెలగావి: అర్దరాత్రి వేళ ప్రేమికుడితో కూతురు మాట్లాడడాన్ని చూసి ఆగ్రహాంతో ఊగిపోయాడు తండ్రి.గొడ్డలితో కూతురిని ప్రియుడిని నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా సావదాత్తిలో ఈ ఘటన బుదవారం నాడు చోటు చేసుకొంది. .21 ఏళ్ళ మంజునాథ్ పాదేశ్వర్ గత రాత్రి 16 ఏళ్ళ రుక్మవ్వ ఇంటికి వెళ్ళాడు.

A man murdered his daughter and lover in Karnataka

వీరిద్దరూ మాట్లాడుకొంటుండగా ఆమె తండ్రి యల్లప్ప చూశాడు. వీరిద్దరిని అలా చూసి తట్టుకోలేకపోయాడు యల్లప్ప. వెంటనే గొడ్డలితో ఆ జంటను హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.

తన కూతురు ప్రియుడితో అర్ధరాత్రి పూట తన ఇంటి వద్దే మాట్లాడడంతో చూసి తట్టుకోలేక ఎల్లప్ప గొడ్డలితో నరికి చంపాడు.క్షణికావేశంలో ఎల్లప్ప ఈ దారుణానికి ఒడిగట్టాడు.

English summary
A man murdered his daughter and lover in Karnataka on Wednesday.Yellappa murdered his daughter Rukmavva and Manjunath. after this incident Yellappa surrendered police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X