ఆంటీతో అక్రమ సంబంధం, ఫోన్ ఎంగేజ్, అనుమానం, ఎంత మంది కావాలి ? మర్మాంగంలో యాసిడ్ పోసి !
బెంగళూరు: మహిళతో అక్రమ సంబంధం సాగిస్తూ ఆమె వేరే వ్యక్తులతో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తోందని అనుమానంతో ఆమెను నమ్మించి తీసుకెళ్లి నగ్నంగా చేసి మర్మాంగం, శరీరం మీద యాసిడ్ పోశాడు ఓ కిరాతకుడు. తను ఎంతో బాగా చూసుకుంటున్నానని, ఏమి కావాలన్నా తీసిస్తున్నానని, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తోందని, కామంతో వేరే వ్యక్తులతో ఎందుకు తిరుగుతున్నావని గొడవ పడి అతికిరాతకంగా ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు.
ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !
ఆంటీతో అక్రమ సంబంధం
కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే వ్యక్తి హణసికట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ (46)తో కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. ప్రతినిత్యం శిగ్గాంవి ప్రాంతం నుంచి హణసికట్టి ప్రాంతానికి వెలుతున్న మంజునాథ్ ఆమెతో రాసలీలలు సాగిస్తున్నాడు.
మహిళ మీద అనుమానం
కొంత కాలం నుంచి మంజునాథ్ కు తన ప్రియురాలు ఎవరితోనో తిరుగుతోందని, అందుకే తనను సరిగా పట్టించుకోవడం లేదని అనుమానం మొదలైయ్యింది. ఈ విషయంపై మంజునాథ్ చాలా కాలం నుంచి అక్రమ సంబంధం సాగిస్తున్న ఆంటీ మీద గుట్టుచప్పుడు కాకుండా నిఘా వేశాడు.
మొబైల్ ఫోన్ ఎంగేజ్ !
కొంత కాలం నుంచి మంజునాథ్ ఆంటీకి మొబైల్ కు ఫోన్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఎప్పుడూ ఎంగేజ్ రావడంతో మంజునాథ్ అనుమానం మరింత పెరిగిపోయింది. ఈ విషయంలో మంజునాథ్ ఆమెతో గొడవ పడటం మొదలు పెట్టాడు. నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావ్ ? గంటలు గంటలు ఎందుకు ఎంగేజ్ వస్తోంది ? నువ్వు ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ గొడవ పడుతున్నాడు.
నువ్వేనాకు సర్వస్వం
మంగళవారం రాత్రి నీతో మాట్లాడాలని ఆంటీని మంజునాథ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత నువ్వు ఎవెవరితో తిరుగుతున్నావ్ ? చెప్పూ అంటు గొడవ పెట్టుకున్నాడు. నేను ఎవ్వరితో తిరగడం లేదని, నువ్వే నాకు సర్వస్వం అని ఆమె మంజునాథ్ కు నచ్చచెప్పింది.
నగ్నంగా చేసి మర్మాంగంలో యాసిడ్ పోసి !
ప్రియురాలికి మాయమాటలు చెప్పిన మంజునాథ్ నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నానని, ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక మీదట ఆ విషయం వదిలేయి అని చెప్పాడు. తరువాత ప్రియురాలిని నగ్నంగా చేసిన మంజునాథ్ ఆమెతో రాసలీలలు సాగించాడు. తరువాత బెడ్ పక్కన ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని ఆమె మర్మాంగంలో పోశాడు. తరువాత కోపం తట్టుకోలేక ఆమె కాలి మీద, శరీరం మీద యాసిడ్ పోయ్యడంతో మంటలు తట్టుకోలేక ఆమె ఆర్తనాదాలు చేసింది.
మహిళ పరిస్థితి విషమం !
చట్టుపక్కల నివాసం ఉంటున్న వారు మహిళ కేకలు వేస్తున్న విషయం గుర్తించి వెంటనే ఆమెను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ మీద కిరాతకంగా యాసిడ్ పోసి పరారైన మంజునాథ్ ను అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు. మహిళ మర్మాంగంలో యాసిడ్ పోయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.