అర్థరాత్రి మహిళ బీభత్సం...! కారుతో ఎం చేసిందో తెలుసా...? వీడియో
అర్ధరాత్రి ఆడవాళ్లు నడిరోడ్డుమీద ఒంటరీగా వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ మాటలు ఓసారి గుర్తు చేసుకోవాలి.. ఎందుకంటే అర్థరాత్రీ ఓ మహిళ రోడ్డుపై నడవడం కాదు ఏకంగా తన కోపంతో కార్లను ధ్వంసం చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లను ధ్వంసం చేసింది. అదికూడ పార్క్ చేసిన ఒక్కోకారును పలుసార్లు వెనక్కి ముందుకు పోనిచ్చి, తనకెవరు ఎదురు లేరంటూ పార్క్ చేసిన కారును పలుసార్లు ఢీకొట్టింది.. ఇలా మూడు కార్లపై ,చాలసేపు దాడి చేసిన తర్వాత తన దారిలో వెళ్లిపోయింది.
కొంతమంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికి అర్ధం కాని పిరిస్థితి. మనం ఏం చేస్తున్నామో కూడ తెలియని అసాధరణ పరిస్థితిలోకి వెళతారు. రోడ్డుమీద పదిమంది చూస్తున్నారనే కనీస ఆలోచన కూడ లేకుండా వ్యవహరిస్తారు. ఇలాంటీ సంఘటన పూనేలోని రాంనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదికూడ అర్దరాత్రి ఓ మహిళ డ్రైవర్ పార్క్ చేసిన పలు వాహానాలను తన ఖరీదైన కారుతో గుద్దుతూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేసింది.
వీడియో చూసిన మీకు అర్థమయ్యో ఉంటుంది. అయితే ఇలా ఎందుకు చేసిందో కారణాలు మాత్రం తెలియరాలేదు. కోపం ఉంటే మనుష్యుల మీద ఉంటుంది, ఈ మహిళ డ్రైవర్కు మాత్రం ఏకంగా కార్లపైన కోపం వచ్చింది. అయితే ఆమే చేసిన వ్యవహారం సీసీ కేమేరాలో రికార్డు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడీయో అధారంగా కేసును నమోదు చేశారు...మహిళ మాములుగా ఉందా లేక మద్యం మత్తులో ఉండి ఇలా చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH A driver hits her car against a parked car repeatedly, in Pune's Ramnagar area. Additional CP, Pimpri-Chinchawad says, "A woman driver damaged three cars with her car in Ramnagar area; Case registered, further investigation underway." (20th August) pic.twitter.com/QE1kLrWsJF
— ANI (@ANI) August 21, 2019