కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!
మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఈనేపథ్యంలోనే కట్నంలో ఒప్పుకున్న మోటార్ బైక్ను కొనివ్వలేదని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమే కత్తితో పోడిచి చంపివేశాడు.
రియల్
సీఎం...కాన్యాయ్
ఆపీ..పౌరుని
దగ్గరకు
వెళ్లిన
గోవా
సీఎం...
వీడీయో
చత్తీస్గఢ్ రాష్ట్ర్రంలోని ముంగేళీ జిల్లాలోని బోడ్రా గ్రామంలో భార్య పుట్టింటి వారు కట్నంలో భాగాంగా ఒప్పుకున్న టూ వీలర్ను ఇవ్వలేదని ఓ భర్త, భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఆమేను ముందుగా కట్టేతో చావబాదాడు. అనంతరం కత్తితో పోడిచి చంపి వేశాడు. ఇక ఆమే మరణాన్ని ఆత్మహత్యగా చీత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈనేపథ్యంలోనే ఆమే మరణించిన తర్వాత ఆమేపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అనుమాన స్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ చెపట్టడడంతో నిందితుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం నిందితున్ని కోర్టులో ప్రోడ్యుస్ చేసి అనంతరం జైలుకు తరలించారు.