వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!

|
Google Oneindia TeluguNews

మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఈనేపథ్యంలోనే కట్నంలో ఒప్పుకున్న మోటార్ బైక్‌ను కొనివ్వలేదని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమే కత్తితో పోడిచి చంపివేశాడు.

రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయో <br>రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయో

చత్తీస్‌గఢ్ రాష్ట్ర్రంలోని ముంగేళీ జిల్లాలోని బోడ్రా గ్రామంలో భార్య పుట్టింటి వారు కట్నంలో భాగాంగా ఒప్పుకున్న టూ వీలర్‌‌ను ఇవ్వలేదని ఓ భర్త, భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఆమేను ముందుగా కట్టేతో చావబాదాడు. అనంతరం కత్తితో పోడిచి చంపి వేశాడు. ఇక ఆమే మరణాన్ని ఆత్మహత్యగా చీత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈనేపథ్యంలోనే ఆమే మ‌రణించిన తర్వాత ఆమేపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

A woman was murdered by her husband for not getting a motorbike in dowry

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అనుమాన స్పద మ‌ృతిగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ చెపట్టడడంతో నిందితుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం నిందితున్ని కోర్టులో ప్రోడ్యుస్ చేసి అనంతరం జైలుకు తరలించారు.

English summary
A woman was murdered by her husband in a Chhattisgarh village for not getting a motorbike in dowry. The man first thrashed his wife with a stick and then choked her to death after the wife's family was unable to give him a two-wheeler he asked for in dowry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X