వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ లింకింగ్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు నేడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆధార్ కార్డుతో ముడిపెట్టటాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారానికి రిజర్వు చేసింది.

గురువారం ఈ అంశంపై దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన అనుకూల, వ్యతిరేక వాదనలు వినిన తర్వాత ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఈ ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు.

Aadhaar-Bank Accounts Linking By March 31? Supreme Court Order Today

అన్ని రకాల సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పిటిషన్లపై తుది విచారణ జనవరి 17న జరుగుతుందని ధర్మాసనం వెల్లడించింది.

మొబైల్‌ ఫోన్లతో ఆధార్‌ అనుసంధాన గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న ముగుస్తుందన్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.

English summary
The Supreme Court will decide today if March 31 will remain the Aadhaar linking deadline. A number of petitions have challenged the validity of the 12-digit Unique Identification Number and the government's move to make it mandatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X