వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపితోనే పోటీ: అరవింద్ కేజ్రీవాల్, 400 సీట్లపై కన్ను
400 సీట్లలో పోటీ
2014 సార్వత్రిక ఎన్నికలలో దాదాపు నాలుగు వందల లోకసభ స్థానాలలో పోటీ చేయాలని ఎఎపి భావిస్తోంది. తొలుత ఆ పార్టీ రెండు వందల స్థానాల పైన దృష్టి సారించింది. అయితే, పార్టీకి ప్రజల నుండి, ప్రముఖుల నుండి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీంతో నాలుగు వందల స్థానాలలో పోటీ చేయాలని భావిస్తోంది. తాము 400 స్థానాలలో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామనని ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ మంగళవారం అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మంగళవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కేజ్రీవాల్, సిబాల్లు ఢిల్లీ ప్రార్థనాలయంలో కలుసుకొని అప్యాయంగా పలకరించుకొని, హత్తుకున్నారు.
Comments
English summary
Buoyed by the response, the Aam Aadmi Party (AAP) has drastically scaled up its ambition for the 2014 Lok Sabha polls and now plans to contest over 400 seats across the country.
Story first published: Wednesday, January 15, 2014, 10:13 [IST]