ప్రభుత్వాధికారిపై దాడి: ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ అధికారిపై ఆయన దాడి చేశారన్ని కారణంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలోని వికాస్పురి నియోజకవర్గం నుంచి మహేంద్ర యాదవ్ ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఇటీవల నగరంలో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు ఆయన శుక్రవారం తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఆందోళన, ప్రభుత్వ అధికారిపై దాడి ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టనున్నారు.
AAP
MLA
Mahendra
Yadav
को
गिरफ्तार
कर
पुलिस
यही
दर्शाना
चाहती
है
कि
दिल्ली
में
मासूमों
के
साथ
खड़ा
होना
भी
गुनाह
है
@dilipkpandey
—
Mohinder
Goyal
-
AAP
(@AapRithala)
January29,
2016
AAP
MLA,
Mahender
Yadav
arrested
by
Delhi
Police,Find
the
list
of
MLAs
arrested
since
the
govt
formation
in
Delhi.
pic.twitter.com/nOQI0FaXfF
—
NewsBytes
App
(@NewsBytesApp)
January
29,
2016