వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలాం అంతిమ వీడ్కోలు యాత్ర (వీడియో)
రామేశ్వరం: భారత మాజీ ప్రధాని, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాంకు అంతిమ విడ్కోలు పలకడానికి సర్వం సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ దగ్గర ఉండి అంత్యక్రియలకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేశారు.
గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర నుండి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన సైనిక వాహనంలో తీసుకుని ఊరేగింపుగా అంత్య క్రియలు నిర్వహించే పీకరం మైదానం దగ్గరకు బయలుదేరారు.
అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, కలాం అభిమానులు, రామేశ్వరంలోని స్థానికులతో పాటు యాత్రికులు పెద్దం సంఖ్యలో అంతిమ వీడ్కోలు ర్యాలిలో పాల్గోన్నారు. ముందు జాగ్రత చర్యగా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
English summary
A. P. J. Abdul Kalam, who died in Shillong on Monday, was brought to the open ground in front of the bus stand in Rameswaram for the public to pay homage
Story first published: Thursday, July 30, 2015, 11:19 [IST]