వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి

భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి పేరును నియమించారు.ఈ మేరకు మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి పేరును నియమించారు.ఈ మేరకు మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేశారు.

ప్రస్తుతం సీఈసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నసీమ్ జైదీ నుండి ఆయన ఈ నెల 6న, అచల్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

 Achal Kumar Joti is next Chief Election Commissioner of India

1975 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి, గుజరాత్ కేడర్ కు చెందిన అచల్ కుమార్, 2015 మే లో ఎన్నికల కమిషన్ లో ఆయన సభ్యుడిగా నియాకమయ్యారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సీఎంగా ఉన్న సమయంలో ఆయన గుజరాత్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించారు.

English summary
The Centre on Tuesday named Election Commissioner Achal Kumar Joti the next Chief Election Commissioner of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X