ఫ్రెండ్షిప్ కోసం హీరోయిన్ నటాలియా టాప్లెస్గా: వీపుపై మోడీ, ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి ఇటీవల భారత్లో మూడు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.
బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు అతిథిగా వస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రధాని మోడీ సహా భారతీయులు ఉత్కంఠతో అప్పుడు ఎదురు చూశారు.
అయితే, నటి నటాలియా కోజినోవా మాత్రం అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటూ టాప్ లెస్గా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టట్టూలను వేయించుకుంది.
నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.
నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన భారత్, అమెరికా జెండాలతో కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.
నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.
నటాలియా
నటి నటాలియా కోజినోవా మాత్రం అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటూ టాప్ లెస్గా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టట్టూలను వేయించుకుంది.