వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీలో గెలిచినా.. యడ్యూరప్పకు షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కొత్త ట్రంప్ కార్డ్
బెంగళూరు: యడ్యూరప్ప శనివారం సాయంత్రం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే మెజార్టీ ఉంది. అయితే ఆ పార్టీలలోని ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అసంతృప్తితో యెడ్డీకి మద్దతిస్తారని చెబుతున్నారు.
ఇప్పుడు ప్రొటెం స్పీకర్ అంశం కీలకంగా మారనుంది. అసెంబ్లీలో స్పీకర్ తీరు బీజేపీకి అనుకూలంగా ఉంటే అనే ఆలోచన నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ ఓ ట్రంప్ కార్డు ఉపయోగించనున్నాయి.
కుమారస్వామికి మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో కూడిన 116 మంది జాబితాను ఆ పార్టీలు సేకరించనున్నాయి. వారి నుండి అఫిడవిట్ తీసుకొని, అవసరమైతే కోర్టుకు వెళ్లనున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.
Comments
karnataka assembly floor test live yeddyurappa yedyurappa siddaramaiah hd kumara swamy karnataka assembly elections 2018 elections results karnataka bjp supreme court congress jds కర్ణాటక అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ లైవ్ యడ్యూరప్ప సిద్ధరామయ్య కుమారస్వామి కర్ణాటక ఎన్నికల ఫలితాలు
English summary
The Congress-Janata Dal (Secular) alliance leaders intended to produce affidavits of 116 MLAs – to prove majority – before the Supreme Court.
Story first published: Saturday, May 19, 2018, 9:55 [IST]