వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ-వైసీపీ అవిశ్వాసం ఎఫెక్ట్: అన్నాడీఎంకే నుంచి కీలక నేత బహిష్కరణ

|
Google Oneindia TeluguNews

చెన్నై: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని అన్నాడీఎంకే నేత ఒకరు చెప్పారు. దీంతో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంది.

అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధిగా కేసీ పలనిస్వామి ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆయన పార్టీకి డిమాండ్ చేశారు.

దీంతో పన్నీరుసెల్వం-పళనిస్వామిల నేతృత్వంలోని పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. తన వివరణ కోరకుండానే పార్టీ నుంచి తొలగించారని ఆయన మండిపడ్డారు.

 AIADMK expels party spokesperson KC Palanisamy for supporting no-confidence motion against BJP-led government

బీజేపీకి 110 సీట్లు తగ్గుతాయని శివసేన

రానున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలను కోల్పోతుందని శివసేన జోస్యం చెప్పింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ శివసేన పత్రిక సామ్నా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పలు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడమే దీనికి సంకేతమని అభిప్రాయపడింది.

English summary
The AIADMK on Friday expelled party spokesperson KC Palanisamy after he urged the party to back the no-confidence motion against the Narendra Modi-led government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X