సీన్ రిపీట్: శశికళకు జైలులో నేతల పాదాభివందనం
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
జయలలిత మృతిపై దొరికిపోయారా: సంతకం నుంచి.. ఎన్నో డౌట్లు!
ఈ సందర్భంగా ఆమెకు వీరు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారని అంటున్నారు. అనంతరం, వీరంతా దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు.
గతంలో పార్టీ శ్రేణులంతా జయలలితకు పాదాభివందనం చేసేవారు. పాదాభివందనం చేస్తున్న ఏ ఒక్కరినీ కూడా ఆమె వారించేవారు కాదు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోందని అంటున్నారు. అమ్మ స్థానంలో చిన్నమ్మకు కూడా పాదాభివందనాలు ప్రారంభమయ్యాయి.
Comments
jayalalithaa sasikala government panneerselvam health apollo hospital chennai sasikala natarajan palaniswamy జయలలిత శశికళ ప్రభుత్వం పన్నీరుసెల్వం ఆరోగ్యం అపోలో ఆసుపత్రి చెన్నై
English summary
AIADMK leaders CR Saraswathi, Gokula Indira were met party chief Sasikala Natarajan in Parappana Agrahara jail.
Story first published: Wednesday, March 8, 2017, 12:13 [IST]