వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయ'పై విష ప్రయోగమా!.. గందరగోళపరుస్తున్నారు,డాక్టర్లా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిపై విష ప్రయోగం చేశారనేది అవాస్తవమని అన్నాడిఎంకె సీనియర్ నాయకుడు వీఎస్ రామచంద్రన్ చెప్పారు. పాండియన్ సోదరులు పార్టీ కార్యకర్తలను గందరగోళపరుస్తున్నాడని చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితది సహజ మరణం కాదని పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమమని అన్నాడిఎంకె సీనియర్ నేత వీఎస్ రామచంద్రన్ చెప్పారు.

జయలలితపై విషప్రయోగం జరిగిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమెపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది డాక్టర్లు మాత్రమే చెబుతారని ఆయన చెప్పారు.

aiadmk senior leader ramachandran condemned allegations of pandian

పాండియన్ సోదరులు పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏదైనా ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.

పాండియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీలో చిచ్చుపెడుతున్నారని మరో సీనియర్ నాయకుడు ధ్వజమెత్తారు. శశికళకు వ్యతిరేకంగా పాండియన్ సోదరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

English summary
ramachandran condemned allegations of pandian in chennai on tuesday. pandian brothers allegations are baseless he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X