వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్షిని డీకొట్టిన విమానం: మంటలు, ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

జైపూర్: షార్జా వెళుతున్న విమానాన్ని అత్యావసరంగా ల్యాండ్ చేసిన సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో సహా విమానాశ్రయం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అరబ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం షార్జాకు బయలుదేరింది. విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో ఒక పెద్ద పక్షి విమానం రెక్కలను ఢీకొంది. పక్షి ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన పైలెట్ అధికారులకు సమాచారం అందించారు.

Air Arabia flight suffers bird hit, lands safely in Jaipur

అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. తరువాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని నిర్దారించుకున్న తరువాత విమానం షార్జా బయలుదేరి వెళ్లింది.

English summary
A Sharjah-bound Air Arabia flight with 165 passengers onboard suffered a bird hit during take off at the international airport here forcing the aircraft to land back, airport authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X