వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా పేరు చెప్పగానే మోడీ నవ్వేశారు: మర్చిపోలేనంటూ అక్షయ్

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్‌ ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా’ సినిమాలో నటిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్‌ 'టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా' సినిమాలో నటిస్తున్నారు. మోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్‌' క్యాంపెయిన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా అక్షయ్‌.. మోడీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్‌ తన సినిమా టైటిల్‌ గురించి చెప్పగానే మోడీ నవ్వు ఆపుకోలేకపోయారట. ఈ విషయాన్ని అక్షయ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు.

ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమి పడ్నేకర్‌ నటిస్తోంది. శ్రీనారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. స్వచ్ఛ అజాదీ కోసం అందరూ తయారుగా ఉండాలని మార్చిలో సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు అక్షయ్ కుమార్.

English summary
Actor Akshay Kumar is on cloud nine these days and he has all the right reasons. On May 3, President Pranab Mukherjee presented the actor with the National Award for his performance in Rustom and Airlift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X