చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో సీఎం చంద్రబాబు నాయుడు: ఎందుకంటే ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అనంతరం గిండిలోని ఐటీసీ హోటల్ లో ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో .

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెన్నై చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడికి గ్రేటర్ చెన్నై తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గిండిలోని ఐటీసీ హోటల్ లో ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు.

హెల్ఫ్: చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ సెల్వం, ఎందుకంటే ?

Andhra Pradesh CM Nara Chandrababu Naidu in Chennai.

మద్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరుకు బయలేదేరి వెలుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మూడున్నర గంటల పాటు చంద్రబాబు నాయుడు చెన్నైలో ఉంటారని టీడీపీ నాయకులు తెలిపారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యనేతలు చంద్రబాబు నాయుడిని కలుకుంటారని సమాచారం. చంద్రబాబు నాయుడికి చెన్నైలోని టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X