వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురారీ సూసైడ్ కేసు: లలిత్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది ఎవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ 11 మందిని ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది తానేనంటూ గీతామా అనే మంత్రసాని ముందుకొచ్చింది. ఆమె
మాట్లాడిన మాటలను ఓ జాతీయ ఛానెల్ టెలికాస్ట్ చేసింది. చుందావత్ కుటుంబం ఎలా ఆత్మహత్యకు పాల్పడాలో... వారి జీవితాలను ఎలా అంతమొందించుకోవాలో సూచించినట్లు ఆమె చెప్తున్నట్లు వీడియోలో ఉంది.

అయితే ఈ గీతామా అనే మంత్రసాని చుందావత్ కుటుంబానికి చెందిన ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్ కూతురుగా గుర్తించడం జరిగిందని ఆ జాతీయ ఛానెల్ పేర్కొంది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఆమెను విచారణ చేసిన తర్వాతే ఒక ప్రకటన వచ్చే అవకాశముంది.

Another twist in Burari mass suicides..Woman tantrik enters the picture

బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్యలు జూలై 1 ఉదయం వెలుగు చూసింది. అయితే వారి ఆత్మహత్యలకు కారణం మూఢనమ్మకమే అని విచారణ సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని డైరీలు, సీసీ ఫుటేజీల ఆధారంగా వారి ఆత్మహత్యలు చాలా ప్రణాళికబద్దంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు చనిపోయే సమయానికి లలిత్ తండ్రి ఆత్మ వచ్చి వారిని కాపాడుతుందనే భ్రమలో వారు ఉరివేసుకున్నారు కానీ... నిజంగా వారికి మృతిచెందే ఆలోచన లేదన్నారు.

English summary
The House of horrors case in Delhi's Burari is taking twists and turns. In a fresh incident a woman tantrik identified as Geetha ma came in front of cameras to say that it was she who pushed them for a mass suicide. She was heard saying that she pushed the family and gave ideas as how to commit suicide and end their lives. This was aired by a national news channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X