వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్‌కు సంబంధించి పోలీసులు మూడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే విచారణలో అపూర్వ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 16న రోహిత్ శేఖర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే రోహిత్ తల్లి ఉజ్వలా తివారీ ఇష్టం లేని పెళ్లి కావడం, ఆస్తి కోసం తన కొడుకును కోడలు హత్య చేసిందని ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అపూర్వను అరెస్ట్ చేశారు.

ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్‌లోకి బాయ్‌ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్‌లోకి బాయ్‌ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?

Apoorva Tiwari Arrested in rohit shekar murder case
English summary
The wife of Rohit Shekhar Tiwari, the son of former Uttar Pradesh Chief Minister ND Tiwari, has been arrested for his murder. Apoorva Shukla Tiwari was questioned for three days as the police investigated the death of Rohit Shekhar, who was allegedly suffocated with a pillow on April 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X