వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూనీఫాంలో నల్లత్రాచు: కాటుకు బాలిక బలి

|
Google Oneindia TeluguNews

పంచమహల్: స్కూల్ విద్యార్థిని యూనిఫాంలో ఉన్న పాము కాటు వెయ్యడంతో బాలిక బలి అయ్యింది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా బాలిక తనకు తాను యూనీఫాం వేసుకుని ప్రాణాలు విడిచింది.

పంచమహల్ జిల్లాలోని రింగానియా గ్రామంలో అర్మితా బింఝ్వర్ (8) అనే బాలిక నివాసం ఉంటున్నది. స్వాతంత్ర దినోత్సవం రోజు స్కూల్ కు ఆలస్యం అవుతున్నదని కాంగారులో తనకు తానుగా యూనీఫాం వేసుకుంది.

Armita was rushed to the hospital by her panic stricken parents

కొద్ది సేపటికి నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. క్షణాలలో నోటిలో బురుగు రావడంతో స్పృహతప్పి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు బాలిక శరీరం మీద పాము కాటు ఉందని గుర్తించారు.

యూనిఫాంలో పాము ఉన్న విషయం తెలుసుకుని వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విరుగుడు మందు ఇచ్చినా చికిత్స విఫలమై అర్మితా మరణించిందని పోలీసులు తెలిపారు.

English summary
Armita Binzhwar of Ringania village was getting ready for school to attend the Independence day celebration, as she wore her school uniform she felt a sharp pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X