వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్మీలో 8వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆర్మీవెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 8వేల పీజీటీ/టీజీటీ/పీఆర్టీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 22 సెప్టెంబర్ 2019.
సంస్థ
పేరు:
ఆర్మీ
వెల్ఫేర్
ఎడ్యుకేషన్
సొసైటీ
పోస్టు
పేరు:
పీజీటీ/టీజీటీ/పీఆర్టీ
పోస్టుల
సంఖ్య:
8000
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
22
సెప్టెంబర్
2019
విద్యార్హతలు: బీఈడీ, పీజీ
వయస్సు:
అనుభవం
లేని
వారు:
40
ఏళ్లలోపు
అనుభవం
ఉన్నవారు:
57
ఏళ్లలోపు
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 సెప్టెంబర్ 2019
Comments
English summary
AWES recruitment 2019 notification has been released on official website for the recruitment of 8000 vacancies at Army Welfare Education Society. The candidate who is looking for PGT/TGT/PRT can apply online application on or before 22-09-2019.
Story first published: Monday, September 9, 2019, 10:49 [IST]