వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుదాస్‌పూర్ లోని బాటాలా ప్రాంతంలోని బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సుమారు 15 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. మరోవైపు ఫ్యాక్టరీలో 50 మంది వరకు చిక్కున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి హుటాహటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రమాదంలో బాంబులను తయారు చేస్తున్న ఫ్యాక్టీరీ పూర్తిగా దగ్గమైనట్టు అధికారులు తెలిపారు.

At least 15 people were killed in a blast at a cracker factory in Punjab

జరిగిన ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరిందర్ సింగ్ తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు. కాగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. పూర్తిగా బిల్డింగ్ కూలిపోవడంతో మరింత మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

English summary
At least 13 people were killed in a blast at a cracker factory in Punjab’s Batala on Wednesday. Expressing grief over the loss of lives, Chief Minister Amarinder Singh said rescue operations are underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X