వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్‌లో భవనం కూలి ముగ్గురు మృతి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangalore building collapses, three feared dead
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని అడుగోడిలో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. పద్మావతి పాఠశాలను ఆనుకుని ఉన్న భవనం కూలింది. భవనంలో ముందు మంటలు లేచాయని, ఆ తర్వాత అది కూలిపోయిందని చెబుతున్నారు.

పాఠశాల భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలుత మంటలు లేచాయి. ఆ తర్వాత భవనం కూలింది. ఆ భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు సమాచారం. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఐదు ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోసూరు రోడ్డులోని అడుగోడి గోపాలప్ప బ్లాక్‌లో గల ఆ పాఠశాల 1970లో ఏర్పడింది. కర్ణాటక మాధ్యమిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆ పాఠశాల నడుస్తోంది.

English summary
Three people have been reportedly killed in a building collapse in Adugodi area of Bangalore in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X