ఊరట: చిరిగిన నోట్లు తీసుకోని బ్యాంకులకు రూ.10వేల ఫైన్
ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
న్యూఢిల్లీ: ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
అదే సమయంలో ఓ వ్యక్తి ఇరవై నోట్ల కంటే ఎక్కువ లేదా రూ.5,000 నోట్లను మార్చుకుంటే బ్యాంకు దాని పైన సర్వీస్ ఛార్జీ విధిస్తుంది.

కాగా, రద్దయిన ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను పది కన్నా ఎక్కువ సంఖ్యలో కలిగి ఉండడం ఇక నేరం. ఈ మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చింది. బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కనీసం రూ.10వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications