ఊరట: చిరిగిన నోట్లు తీసుకోని బ్యాంకులకు రూ.10వేల ఫైన్
ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
న్యూఢిల్లీ: ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
అదే సమయంలో ఓ వ్యక్తి ఇరవై నోట్ల కంటే ఎక్కువ లేదా రూ.5,000 నోట్లను మార్చుకుంటే బ్యాంకు దాని పైన సర్వీస్ ఛార్జీ విధిస్తుంది.

కాగా, రద్దయిన ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను పది కన్నా ఎక్కువ సంఖ్యలో కలిగి ఉండడం ఇక నేరం. ఈ మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చింది. బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కనీసం రూ.10వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications