SI story: కారులో కిడ్నాప్, గ్యాంగ్ రేప్, కేసు పెట్టడానికి వెళితే చలిగా ఉందని లాకప్ లో రేప్ చేసిన ఎస్ఐ!
లక్నో/ఉత్తరప్రదేశ్: ఇంటికి వెలుతున్న వివాహిత మహిళను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులోనే మహిళపై ఐదు మంది గ్యాంగ్ రేప్ చేశారు. మహిళ కేకలు వెయ్యకుండా, ఆమె కారులో ఉన్న విషయం బయటకు కనపడకుండా కారు అద్దాలు పూర్తిగా మూసేసి ఆమె జీవితం నాశనం చేశారు. తనకు అన్యాయం జరిగిందని, తన మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను అరెస్టు చెయ్యాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఎలాగూ నీమీద గ్యాంగ్ రేప్ జరిగింది, లాకప్ ఖాళీగానే ఉంది, నాకు చలిగా ఉంది రా అంటూ ఎస్ఐ బాధితురాలి మీద మళ్లీ అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. రేప్ కేసు పెట్టడానికి వెళ్లిన మహిళపై సబ్ ఇన్స్ పెక్టర్ మళ్లీ రేప్ చెయ్యడంతో పోలీసు శాఖలో పెద్ద దూమరం రేపింది.
Illegal affair: ఆంటీ 37, అబ్బాయి 17, ఆ రోజు అర్దరాత్రి ఏంజరిగిదంటే, రివర్స్ బ్లాక్ మెయిల్!
వివాహిత మహిళ
ఉత్తరప్రదేశ్ లో నేరాలు ఘోరాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చూస్తే ఒళ్లు జలదరించిపోతుంది. ఇలాంటి ఉత్తరప్రదేశ్ లో నేరాలు అరికట్టడానికి తాము అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (బీజేపీ) జోరుగానే చెబుతోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఓ వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపింది.
కారులో మహిళ కిడ్నాప్
ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలోని షహజనాపూర్ సమీపంలోని జలాల్ బాద్ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత మహిళ డిసెంబర్ 25వ తేదీన పని ముగించుకుని నడుచుకుంటూ ఆమె ఇంటికి వెలుతున్నది. అదే సమయంలో కారులో వెళ్లిన కామాంధులు వివాహిత మహిళను కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
కదులుతున్న కారును ఊపేశారు
కారులో
మహిళను
కిడ్నాప్
చేసిన
కామాంధులు
ఆమె
కేకలు
వెయ్యకుండా
నోటిలో
బట్టలు
కుక్కేశారు.
అనంతరం
కారు
వేగంగా
నడుపుతూ
ఆమె
కేకలు
వినపడకుండా,
ఆమె
బయటకు
కనపడకుండా
కారు
అద్దాలు
మొత్తం
క్లోజ్
చేశారు.
అనంతరం
కారులో
ఉన్న
ఐదు
మంది
కామాంధులు
వివాహిత
మహిళ
మీద
సామూహిక
అత్యాచారం
చేశారు.
పోలీస్ స్టేషన్ లో షాక్
అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే నిన్ను చంపి శవం మాయం చేస్తామని కామాంధులు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. బాధితురాలు జలాల్ బాద్ పోలీస్ స్టేషన్ చేరుకుని తనకు అన్యాయం జరిగిందని, తనను కారులో కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐకి చెప్పింది. ఆ సందర్బంలో ఎస్ఐ బాధితురాలి చెయ్యి పట్టుకోవడంతో ఆమె మరింత షాక్ కు గురైయ్యింది.
లాకప్ ఖాళీగా ఉందని రేప్ చేసిన ఎస్ఐ
నీమీద ఎలాగూ రేప్ చేశారు. ఇక్కడ లాకప్ ఖాళీగా ఉందని, నాకు చలిగా ఉందని, రా ఫస్ట్ ఎంజాయ్ చేసి తరువాత కేసు గురించి ఆలోచింద్దాం అంటూ ఆ ఎస్ఐ బాధితురాలి మీద మరోసారి రేప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు నేరుగా బరేలి జిల్లా ఏడీజీ అవినాష్ చంద్రకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జలాల్ బాద్ ఎస్ఐ మీద రేప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, ఇలాంటి సంఘటన జరగడం చాలాబాధగా ఉందని ఏడీజీ అవినాష్ చంద్ర మీడియాకు చెప్పారు. సహాయం చెయ్యాలని అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ఐ ఆమె మీద మళ్లీ రేప్ చేశాడని వెలుగు చూడటంతో పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.