బెంగళూరులో కుప్పకూలిన భవనం, ఆంధ్రా యువకుడు మృతి, మూడు నెలల క్రితం పెళ్లి !
బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల కట్టడం కుప్పకూలిన కేసులో మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి సంబంధించి ఏడు మంది మరణించారని డీసీపీ చంద్ర
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల కట్టడం కుప్పకూలిన కేసులో మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి సంబంధించి ఏడు మంది మరణించారని డీసీపీ చంద్రగుప్త మీడియాకు చెప్పారు.
గ్యాస్ సిలిండర్ పేలడంతో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం ఎదురింటిలో నివాసం ఉంటున్న మాల్యాద్రి (24) అనే యువకుడు బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాల్యాద్రి రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

మూడు నెలల క్రితమే మాల్యాద్రికి వివాహం అయ్యిందని డీసీపీ చంద్రగుప్త చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలడం, కట్టడం కూలడంతో మాల్యాద్రికి తీవ్రగాయాలైనాయి. వెంటనే అతన్ని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం సాయంత్రం మాల్యాద్రి మరణించాడు. శిథిలాల కింద చిక్కుకుని శరవణ అనే వ్యక్తి మరణించాడు. అతని మృతదేహం బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తున్నామని అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications