వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు నితీష్ కుమార్ పని ఫినిష్: లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: గత ఆదివారం శ్రీరామ నవమి నుంచి బీహార్‌లో పలు జిల్లాల్లో మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో శాంతియుతంగా రామనవమి ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై కొందరు అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది.

గత వారం రోజులుగా బీహార్‌లో పలుచోట్ల మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఫినిష్.. బీహార్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.. బీజేపీ మండిస్తోంది అని లాలూ ప్రసాద్ అన్నారు.

BJP has set state ablaze, Nitish Kumar is finished, says Lalu Prasad

సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది వరకు గాయపడ్డారు. ఔరంగాబాద్‌లో ఘర్షణల నేపథ్యంలో పోలీసులు దాదాపు 150 మందిని అరెస్టు చేసారు. ఘర్షణలపై దర్యాఫ్తు కోసం ప్రభుత్వం రెండు బృందాలను నియమించింది.

English summary
After communal clashes broke out in several areas in Bihar over the past week, RJD chief Lalu Prasad Yadav blamed his former ally and Bihar Chief Minister Nitish Kumar and reportedly said he was “finished”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X