వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొచ్చి షిప్ యార్డ్ లో పేలుడు: ఐదు మంది మృతి, ఓఎన్ జీసీ షిప్ లో, ఏం జరిగింది!

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించి ఐదు మంది మరణించారు. 11 మందికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala

మంగళవారం మద్యాహ్నం కొచ్చి షిప్ యార్డ్ లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)కి చెందిన సాగర్ భూషణ్ షిప్ లో పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.

Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala
Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala

షిప్ లో మరమత్తులు చేసే వాటర్ ట్యాంక్ దగ్గర పేలుడు సంభవించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షిప్ లకు మరమత్తులు చెయ్యడానికి కొచ్చి షిప్ యార్డ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా కొచ్చి షిప్ యార్డ్ ను తాత్కాలికంగా మూసివేశారు.

English summary
At least five people have reportedly been killed and 11 others injured in a blast at Cochin Shipyard in Kerala on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X