వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతా త్రిపుర సుందరి, ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలుపు: రామ్ మాధవ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్రిపుర, నాగాలాండ్‌లలో గెలుపుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శనివారం స్పందించారు. మాతా త్రిపుర సుందరి ఆశీర్వాదంతో బీజేపీ గెలిచిందన్నారు.

త్రిపురలో బీజేపీ కృషి వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందని చెప్పారు. త్రిపుర ప్రజలు మార్పును కోరుకున్నారని తెలిపారు. మొత్తం ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామని చెప్పారు.

ఇవి విప్లవాత్మక ఫలితాలు అని అన్నారు. మాతా త్రిపుర సుందరి అమ్మవారు, ప్రజల ఆశీర్వాదం బీజేపీకి ఉందన్నారు. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ కాకుండా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
This is a revolutionary result, all due to the blessings of Tripura Sundari Mata and people of the state and the hard work of PM Modi and party workers, says BJP Ram Madhav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X