వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం: 43 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చంబూర్‌ ప్రాంతంలో ఉన్న భారత్‌ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 43 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.

 BPCL shuts fire-hit hydrocracker unit at Mumbai refinery, over 40 injured

బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న 7 అగ్నిమాపక వాహనాలు, రెండు భారీ ట్యాంకర్లు, రెండు ఫోమ్‌ వాహనాలు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

మొత్తం 22 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. 21 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 4 కిలోమీటర్ల మేర దీని ప్రభావం కనిపించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

English summary
State-run Bharat Petroleum Corp Ltd (BPCL) shut a hydrocracker unit at its Mumbai refinery on Wednesday evening following a fire that left more than 40 people injured, said a top company official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X