వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప.. 45 నిమిషాల్లోనే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షలో వికసించిన కమలం | Yeddyurappa Wins Trust Vote In KA Assembly

బెంగ‌ళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ య‌డియూర‌ప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బలపరీక్షలో నెగ్గారు. మూజువాణి ఓటుతో ఆయన సభలో విశ్వాస పరీక్ష గండం నుంచి గట్టెక్కారు. దీనితో- ఇక భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాటుకానుంది.

టార్గెట్..స్పీకర్: అవిశ్వాస తీర్మానానికి రెడీ?టార్గెట్..స్పీకర్: అవిశ్వాస తీర్మానానికి రెడీ?

ఈ వారాంతంలోగా యడియూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఖాయమైంది. ఈ ఉదయం 11 గంటలకు యడియూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు మాట్లాడారు. చివరిగా- యడియూరప్ప ఈ తీర్మానంపై మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో యడియూరప్ప బలపరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

BS Yediyurappa-led BJP govt wins trust vote in Karnataka

బలపరీక్ష మొత్తం 45 నిమిషాల్లో పూర్తయింది. బీజేపీకి శాసనసభలో మొత్తం 105 మంది సభ్యుల బలం ఉంది. హాజ‌ర‌య్యారు. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ ర‌మేష్‌కుమార్ అన‌ర్హ‌త వేటు వేసిన నేప‌థ్యంలో- ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సంఖ్యాబ‌లం 103 ప‌డిపోయింది. బీజేపీకి ప్ర‌స్తుతం 105 స‌భ్యుల బ‌లం ఉన్నందున‌.. ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో అవలీలగా నెగ్గుకొచ్చింది.

English summary
Karnataka chief minister BS Yediyurappa-led moved a confidence motion in the Assembly on Monday. Yediyurappa was sworn in as the Karnataka chief minister for the fourth time on Friday, days after HD Kumaraswamy-led Congress-JD(S) coalition government collapsed after losing the trust vote in the House. Ahead of BJP’s floor test, Karnataka Assembly Speaker KR Ramesh Kumar on Sunday disqualified 14 rebel MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X