BSNLలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 300 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేది 26 జనవరి 2019.
సంస్థ
పేరు:
భారత్
సంచార్
నిగమ్
లిమిటెడ్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
300
పోస్టు
పేరు:
మేనేజ్మెంట్
ట్రైనీ
జాబ్
లొకేషన్
:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరి
తేదీ
:
26
జనవరి
2019
విద్యార్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్తో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్
వయస్సు:
1
ఆగష్టు
2019
నాటికి
30
ఏళ్లు
వేతనం
:
నెలకు
రూ.
24900
-
50500/-
అప్లికేషన్
ఫీజు
:
ఓసీ/
ఓబీసీ
అభ్యర్థులకు
2200/-
ఎస్సీ
/ఎస్టీ:
రూ.1100/-
ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్లైన్
దరఖాస్తుల
స్వీకరణ
ప్రారంభం:
26
డిసెంబర్
2018
దరఖాస్తులకు
చివరి
తేదీ
:
26
జనవరి
2019
షార్ట్
లిస్టింగ్
ప్రక్రియ:
17
మార్చి
2019