వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్, ల్యాప్‌టాప్ ధరలు పెరిగే ఛాన్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2018-19: India wants GST relief, improved train facilities

న్యూఢిల్లీ: బడ్జెట్ దెబ్బతో మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో మొబైల్ ధరలను పెరిగే అవకాశం ఉంది.

దేశీయ మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాల విడి విబాగాలపై కష్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు.

budget effect: mobile,laptop costlier in india

దేశంలోనే అన్ని రకాల వస్తువులను తయారు చేసే విధంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీనికి గాను కేంద్రప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాలపై భారీగా కష్టమ్స్ డ్యూటీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

English summary
Union government increased custom duty 15 to 20 percent, it could indicates mobiles and laptops rates will be hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X