వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాలర్ల హత్యపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురండి, ప్రధాని మోడీకి పినరయి విజయన్ లేఖ

|
Google Oneindia TeluguNews

సముద్రతీర చట్టాలను ఉల్లంఘించి సముద్రతీరంలో జాలర్లను మట్టుబెట్టిన ఘటనలో అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. 2012 ఫిబ్రవరిలో ఇటలీ మెరైన్ సిబ్బంది కాల్పులు జరిపడంతో ఇద్దరు జాలర్లు చనిపోయారు. అయితే ఆ ఘటనలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ మెరైన్ చట్టానికి అనుగుణంగా ఇటలీలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

 ‘Build international pressure for fair trial in Italy,’ Kerala CM..

Recommended Video

A Cow Sad Incident in chittoor, Andhra Pradesh

ఇద్దరు భారతీయులను కాల్చిచంపిన ఘటనలో న్యాయం జరగడం లేదని విజయన్ అన్నారు. దీంతో ఆ కుటుంబాలకు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని ప్రధాని మోడీకి తెలియజేశామని తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ న్యాయం చేయని పక్షంలో న్యాయ విచారణ కోసం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడిని తీసుకురావాలని విజయన్ కోరుతున్నారు.

English summary
Kerala cm Pinarayi Vijayan Saturday shot off a letter to Pm Narendra Modi asking the Indian government to build international pressure for a fair trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X