వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భీవండిలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం, ముగ్గురి మృతి, శిథిలాల కింద 20 మంది?
Recommended Video
Building
Collapse
:
Many
feared
trapped,
Watch
ముంబై: మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. పది మంది గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు 20 మంది చిక్కుకొనిపోయారని సమాచారం.
ఈ ఘటనలో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు సహయక చర్య లను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
గత ఆగష్టులో ఇదే ప్రాంతంలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. కూలిన మూడంతస్థుల భవనంలో సుమారు 14 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు అధికారులు చెప్పారు.
Comments
English summary
At least three persons killed after a portion of a three-story building collapsed in Bhakti Nagar area in Bhiwandi in Thane, 20 people were feared trapped in the debris, sources told
Story first published: Friday, November 24, 2017, 11:21 [IST]