వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ తప్పనిసరిపై వెనక్కి తగ్గిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆధార్ లింక్ పై గుడ్ న్యూస్ : వెనక్కి తగ్గిన కేంద్రం | Oneindia Telugu

న్యూఢిల్లీ: బ్యాంకు సేవలకు ఆధార్‌ కార్డ్ అనుసంధానం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. తాజాగా దానిని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ మేరకు ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు గురువారం చేపట్టనుంది.

Centre withdraws December 31 deadline to link Aadhaar with bank accounts

ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎప్పటిలోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలనే దానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

English summary
The Centre Wednesday withdrew the deadline to link Aadhaar number with bank accounts. The government had earlier made it mandatory for all bank accounts to be linked with Aadhaar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X